Sunday, 5 December 2021

OMICRON : ఢిల్లీలో తొలి ఓమిక్రాన్ కేసు గుర్తింపు - అయిదుకు చేరిన మొత్తం కేసులు..!!

ఓమిక్రాన్ వేరియంట్ కేసులు దేశంలో క్రమేణా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు నాలుగు కేసులను అధికారికంగా ప్రభుత్వం వెల్లడించింది. తాజాగా, ఢిల్లీలో ఓమిక్రాన్ కేసు బయటకు వచ్చింది. టాంజానియా దేశం నుంచి వచ్చిన వ్యక్తిలో ఓమిక్రాన్ వైరస్ ను గుర్తించారు. దీంతో..దేశంలో కేసుల సంఖ్య అయిదుకు పెరిగింది. టాంజానియా నుంచి వచ్చిన వెంటనే పరీక్షలు చేయగా..పాజిటివ్ రావటంతో ఎల్ఎన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32UiCvn
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour