కోహిమా: ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్లో చోటు చేసుకున్న దిగ్భ్రాంతికర ఘటన పట్ల భారత సైన్యం స్పందించింది. ఈ కాల్పుల ఘటన పట్ల విచారం వ్యక్తం చేసింది. తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన ఈ ఉదంతాన్ని దురదృష్టకరమైన ఘటనగా వ్యాఖ్యానించింది. ఈ కాల్పుల్లో 13 మంది సాధారణ పౌరులు మరణించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కాల్పుల అనంతరం స్థానికులు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3y2fHML
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment