Saturday, 11 December 2021

omicron: ఢిల్లీలో మరో ఒమిక్రాన్ కేసు; దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులతో థర్డ్ వేవ్ టెన్షన్

భారత దేశాన్ని ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ వణికిస్తోంది. భారతదేశంలోని ఐదు రాష్ట్రాలలో ఒమిక్రాన్ వేరియంట్ కల్లోలం సృష్టిస్తుంది. దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఓమిక్రాన్‌ వేరియంట్‌లో రెండో కేసు నమోదైంది. ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ గత ఆదివారం నాడు, కొత్త వైరస్ యొక్క మొదటి కేసును ధృవీకరించారు. తాజాగా మరో ఒమిక్రాన్ కేసు నమోదు కావడం ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన కలిగిస్తుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3EQOYp1
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour