Saturday, 11 December 2021

ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల సంబరాలు-ప్రార్ధనలు,, డ్యాన్సులు-ఏడాది తర్వాత హాయిగా

కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఏడాదికి పైగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు తెలిపిన రైతు సంఘాలు తమ ఆందోళనలు విరమించాయి. కేంద్రం వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకోవడం, కనీస మద్దతు ధర సహా మిగతా హామీల్ని కూడా నెరవేరుస్తామంటూ తాజాగా హామీ ఇవ్వడంతో ఇక సరిహద్దుల్లో నిరసనలు విరమించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. దీంతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3oJBeXo
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour