Monday, 13 December 2021

రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్ ప్రతిష్టంభన-తగ్గేందుకు వెంకయ్య ససేమిరా-విపక్షం వాకౌట్

పార్లమెంటు శీతాకాల సమావేశాలు సగం రోజులు పూర్తయినా రాజ్యసభలో విపక్ష ఎంపీల సస్పెన్షన్ వ్యవహారం కొలిక్కి రావడం లేదు. సభలో దురుసు ప్రవర్తన పేరుతో కేంద్రం సూచన మేరకు 12 మంది ఎంపీల్ని సస్పెండ్ చేసిన రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు.. వారి నుంచి క్షమాపణ వచ్చే వరకూ సస్పెన్షన్ ఎత్తివేత కుదరదంటున్నారు. కానీ ఏ నిబంధనల ప్రకారం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3m0peiC
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour