Sunday, 12 December 2021

ఏబీఎన్ ఆర్కేపై కేసు-స్కిల్ డెవలప్‌మెంట్‌ కుంభకోణం విచారణ : ముగ్గురిని అరెస్ట్ చేసిన సీఐడీ..!!

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో టీడీపీ హయాంలో జరిగిన కుంభకోణంపై సీఐడీ అధికారులు విచారణ వేగవంతం చేసారు. హైదరాబాద్‌తో పాటు పూణే, ముంబై, ఢిల్లీలోని షెల్‌ కంపెనీల రికార్డులను పరిశీలించి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ కేసులో అప్పటి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ, సీఈవోగా వ్యవహరించిన గంటా సుబ్బారావు, డైరెక్టర్‌ కె.లక్ష్మీనారాయణలతో పాటు 26

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lZISeG
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour