Friday, 24 December 2021

రామతీర్థం ఉదంతంలో కీలక మలుపు: అశోక్ గజపతిరాజు సంచలన నిర్ణయం: హైకోర్టు జోక్యానికి

అమరావతి: విజయనగరం జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం రామతీర్థం అంశం తాజాగా రాష్ట్ర రాజకీయాలకు కేంద్రబిందువయింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య మళ్లీ తీవ్రస్థాయి విభేదాలు, మాటల తూటాలకు కారణమైంది. తాజాగా ఇది మరో మలుపు తీసుకుంది. ఏపీ హైకోర్టు మెట్లెక్కింది. రామతీర్థం విషయంలో జగన్ సర్కార్ అనుసరిస్తోన్న విధానాలను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3yW4gqf
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour