Friday, 24 December 2021

స్వగ్రామంలో.. ఎడ్లబండిపై సీజేఐ ఎన్వీ రమణ - ఏపీ ఎంట్రన్స్ లో ఘన స్వాగతం : రేపు సీఎం జగన్ మీట్...!!

సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మూడు రోజుల పర్యటన కోసం ఏపీకి చేరుకున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి ఏపీలోకి ప్రవేశించే సమయంలో గరికపాడు చెక్ పోస్ట్ నుంచి దారిపొడవున వున్న గ్రామాల ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. హైకోర్టు రిజిస్టార్ తో పాటుగా ఏపీ ప్రభుత్వం నుంచి మంత్రులు..అధికారులు ప్రధాన న్యాయమూర్తికి స్వాగతం పలికారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3J9H3Wx
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour