సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మూడు రోజుల పర్యటన కోసం ఏపీకి చేరుకున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి ఏపీలోకి ప్రవేశించే సమయంలో గరికపాడు చెక్ పోస్ట్ నుంచి దారిపొడవున వున్న గ్రామాల ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. హైకోర్టు రిజిస్టార్ తో పాటుగా ఏపీ ప్రభుత్వం నుంచి మంత్రులు..అధికారులు ప్రధాన న్యాయమూర్తికి స్వాగతం పలికారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3J9H3Wx
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment