Friday, 24 December 2021

సంచలన నిర్ణయం దిశగా వైసీపీ ఎమ్మెల్యే - సీఎంను కలిసాక ప్రకటిస్తా: మరో వర్గం అయితే దాడికి దిగేవారా..!!

వైసీపీ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం తీసుకుంటానంటూ హెచ్చరించారు. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలను ప్రస్తావించిన ఆయన త్వరలోనే సీఎంను కలుస్తానని చెప్పారు. ఆయనతో సమావేశం తరువాత సంచలన నిర్ణయం తీసుకుంటానని చెప్పటం ఇప్పుడు అధికార పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన ఒంగోలు వైసీపీ కార్యకర్త సోమిశెట్టి సుబ్బారావు గుప్తా.. పార్టీ నేతల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3eoPRJO
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour