Friday, 24 December 2021

అమరావతి కోసం రూ 10వేల కోట్ల రుణం : హైకోర్టులో ఏపీ ప్రభుత్వం : కొత్త ఆలోచన వెనుక..!!

మూడు రాజధానుల బిల్లు..సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను ఉప సంహరించుకున్న ఏపీ ప్రభుత్వం తాజాగా హైకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. సీఆర్‌డీఏ రద్దు, మూడు రాజధానుల చట్టాల్ని ఉపసంహరించుకుంటూ ఇటీవల చేసిన చట్టం ప్రతుల్ని అఫిడవిట్‌తో పాటుగా కోర్టుకు సమర్పించింది. గత నెలలో ఏపీ ప్రభుత్వం అప్పటి వరకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3FubDYu
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour