Saturday, 4 December 2021

తరుముకొస్తున్న జావద్ తుపాను.!ఉత్తరాంధ్రాకు ముప్పు.!అప్రమత్తమైన జిల్లా ఎస్పీ అమిత్ బర్థార్

శ్రీకాకుళం/హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంపై విరుచుకు పడేందుకు శర వేగంతో ముంచుకొస్తోంది జావద్ తుపాను. జావద్ తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు పెద్ద యెత్తున ప్రమాదం పొంచి ఉందని వాతావరణ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జేరీ చేసినట్టు తెలుస్తోంది. ప్రాణ నష్టం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ryBgmV
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour