Saturday, 4 December 2021

రోశయ్య కుమారుడికి సోనియా ఫోన్ - మూడు రోజులు సంతాప దినాలు : అధికారిక లాంఛనాలతో..!!

మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. రోశయ్య మరణంతో తెలంగాణ ప్రభుత్వం మూడు రోజులు సంతాపదినాలుగా ప్రకటించింది. రోశయ్య అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంచనాలతో జరపాలని నిర్ణయించిన తెలంగాణ సర్కార్..ఈ మేరకు రంగారెడ్డి , హైదరాబాద్ జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నగర శివార్లలోని కొపంల్లిలో ఉణ్న రోశయ్య

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ruyuPE
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour