Tuesday, 28 December 2021

ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయం: గులాబీ నేతలపై మాజీమంత్రి తుమ్మల,ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యల దుమారం

ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీలో కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. నిన్నటికి నిన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు టిఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతలపైనే సంచలన వ్యాఖ్యలు చేయగా, తాజాగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇటీవల ఎన్నికైన ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వర్గ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qxqnQ2
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour