న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులతోపాటు కరోనా వైరస్ కేసులు కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. భారతదేశ రాజధాని ఢిల్లీతోపాటు ఆర్థిక రాజధాని ముంబైలోనూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కేసులు కూడా ఈ ప్రాంతాల్లో భారీగా పెరుగుతుండటం ఆందోళనలకు గురిచేస్తోంది. గత 24 గంటల వ్యవధిలో ముంబైలో 70 శాతం కరోనా కేసులు పెరగ్గా..
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3etrgne
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment