Thursday, 2 December 2021

మళ్ళీ అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లులు ... ఎప్పుడో క్లారిటీ ఇచ్చిన మంత్రి బాలినేని

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇటీవల మూడు రాజధానులు బిల్లులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి తిరిగి మెరుగైన బిల్లులను మళ్లీ సభలో ప్రవేశపెడతామని చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మళ్లీ మూడు రాజధానుల బిల్లులను ఎప్పుడు ప్రవేశపెడతారు అన్నదానిపై రాష్ట్ర విద్యుత్ అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి క్లారిటీ ఇచ్చారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ddDzDp
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour