Thursday, 2 December 2021

ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ - పది రోజుల్లో పీఆర్సీ ప్రకటన : ఫిట్ మెంట్ పై నేటి చర్చల్లో..!!

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న పీఆర్సీ పైన పది రోజుల్లో ప్రకటన చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తి చేసామని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ తిరుపతిలో బాధితులను పరామర్శిస్తున్నారు. సరస్వతీ నగర్ లో ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రిని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3IgBYeE
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour