Friday, 10 December 2021

సాయితేజ చివరి చూపు కోసం - డీఎన్ఏ పరీక్షలతో గుర్తిస్తేనే : ఇద్దరు చిన్నారులు- ఆవేదనతో ఊరు కన్నీరై..!!

ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో తెలుగు బిడ్డ లాన్స్‌ నాయక్‌ హోదా సాయి తేజ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగి రెండు రోజులు అయింది. కానీ, ఇంకా సాయితేజ భౌతికకాయం గుర్తించలేదు. ప్రమాదం ధాటికి గుర్తు పట్టలేని విధంగా మృతదేహాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతో.. సాయి తేజ భౌతికకాయం స్వగ్రామమైన రేగడివారి పల్లెకు ఎప్పుడు వస్తోందో తెలియని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33j4Oef
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour