Friday, 10 December 2021

ఏపీకి ఒమిక్రాన్ భయం: విదేశాల నుండి 10రోజుల్లోనే వేలాది మంది; వారిని గుర్తించటంలో కొత్త పరేషాన్

ఒమిక్రాన్ వేరియంట్ భయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయం ఇప్పుడు అందరిలోనూ కనిపిస్తుంది. కరోనా మహమ్మారి మళ్లీ ఒమిక్రాన్ వేరియంట్ దెబ్బకు విజృంభిస్తుందా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. జనవరి నెల వస్తుంది అంటే అంతా భయపడుతున్నారు. కొద్ది కొద్దిగా కేసుల పెరుగుదల ప్రారంభమై మార్చి, ఏప్రిల్ నాటికి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dFMiPb
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour