జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు జనజీవనం అతలాకుతలమైంది అని, ప్రాణ నష్టం ఆస్తి నష్టం సంభవించిందని, అందుకు వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు నారా లోకేష్. అన్నమయ్య, పింఛా ప్రాజెక్టులు కొట్టుకుపోవడానికి ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యవైఖరి కారణమని ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3IprSrH
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment