ఏపీని వర్షాలు ఇప్పట్లో వదిలేలా లేవు. ఇప్పటికే వరుస తుపానులు, అల్పపీడనాలతో సతమతం అవుతున్న ప్రజలకు వాతావరణ విభాగం మరో హెచ్చరిక చేసింది. ఏపీలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు తప్పవని హెచ్చరించింది. దీంతో రైతులు, మత్సకారులతో పాటు సాధారణ ప్రజలు కూడా అప్రమత్తమవుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3y9M2kY
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment