Sunday, 5 December 2021

వైసీపీ వర్సస్ బీజేపీ మధ్యలో చంద్రబాబు -అన్నమయ్య \"డామేజ్\" భర్తీ ఎలా : పార్లమెంట్ వేదికగా..!!

భారీ వర్షాలు..వరదలతో కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టు వ్యవహారం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చకు కారణమైంది. గత నెలలో కురిసిన భారీ వర్షాలతో..ఊహించని విధంగా వచ్చిన వరదతో కడప జిల్లాలోని అన్నమయ్య, పింఛ కట్టల విధ్వంసంతో పెను నష్టాన్ని మిగిల్చింది. దీనికి భారీ వరదే కారణమని అధికార వర్గాల వాదిస్తున్నప్పటికీ.. రాజకీయంగానూ ఇప్పుడు ఇది చర్చకు కారణమైంది. పార్లమెంట్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3Drc5Fc
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour