Sunday, 5 December 2021

వరదలతో పంట నష్టం రూ 3,300 కోట్లు - కర్నూలులో భిన్నంగా : ప్రభుత్వం మందుకొచ్చేనా..!!

ఏపీలో భారీ వర్షాలు..వరదలతో ఊహించని విధంగా రైతులు నష్టపోయారు. దాదాపుగా రూ 3,300 కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్లు అంచనా వేసారు. నవంబరు నెలలో కురిసిన వానలకు ప్రభుత్వ అంచనాల ప్రకారమే 13 జిల్లాల్లో 13.24 లక్షల ఎకరాల్లో నష్టం జరిగింది. అంతకుముందు జూన్‌ నుంచి అక్టోబరు వరకూ జరిగిన నష్టమూ భారీగానే ఉంది. డపోత

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3In2mU5
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour