Monday, 6 December 2021

జగన్ సర్కార్ సంచలన ఉత్తర్వులు: ఏడాది పాటు క్యాన్సర్ కారకాలైన ఆ ఉత్పత్తులు బ్యాన్!!

ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే మందుబాబులకు షాక్ ఇవ్వడంతో పాటుగా మరో సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పొగాకు, నికోటిన్ మరియు ఇతర నమిలే పొగాకు ఉత్పత్తుల తయారీ, నిల్వ, పంపిణీ, రవాణాను నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. గుట్కా లేదా పాన్ మసాలా అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నిషేధం విధించింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pv4r7W
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour