ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే మందుబాబులకు షాక్ ఇవ్వడంతో పాటుగా మరో సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పొగాకు, నికోటిన్ మరియు ఇతర నమిలే పొగాకు ఉత్పత్తుల తయారీ, నిల్వ, పంపిణీ, రవాణాను నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. గుట్కా లేదా పాన్ మసాలా అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నిషేధం విధించింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pv4r7W
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment