Monday, 6 December 2021

ఎంపీలో కలకలం.. స్కూల్‌పై భజరంగ్ దళ్ దాడి.. ఎందుకంటే

ఏదో సాకు చూపుతూ దాడులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. మధ్యప్రదేశ్‌లో క్రిస్టియన్ మిషనరీ ఇనిస్టిట్యూట్‌పై భజరంగ్ దళ్/ రైట్ వింగ్ గ్రూపు దాడికి తెగబడింది. రాళ్లతో దాడి చేసి బీభత్సం సృష్టించారు. దాడి జరిగే సమయంలో స్కూల్‌లో 12వ తరగతి విద్యార్థులు మ్యాస్ పరీక్ష రాస్తున్నారు. అయితే దాడి నుంచి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pxzxf1
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour