న్యూఢిల్లీ: సీబీఎస్ఈ పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష ప్రశ్నాపత్రంలో మహిళా సమానత్వాన్ని దెబ్బతీసేలా పలు అంశాలున్నాయంటూ పార్లమెంటులో కాంగ్రెస్ సహా విపక్షాలు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నిపుణుల సిఫార్సు మేరకు అభ్యంతరకరమైన ప్రశ్నను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అంతేగాక, ఆ ప్రశ్నకు మార్కులు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/31ScEe5
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment