Monday, 13 December 2021

కరోనావైరస్ మహమ్మారి పుట్టినిల్లయిన చైనాలో వెలుగులోకి తొలి ఒమిక్రాన్ కేసు

బీజింగ్: ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తున్న ఒమిక్రాన్ వేరియంట్.. ఇప్పుడు అనేక దేశాల్లో వ్యాపించింది. తాజాగా, కరోనావైరస్ మహమ్మారి పుట్టినిల్లయినా చైనాకూ పాకిందీ ఒమిక్రాన్ వేరియంట్. చైనాలో ఒమిక్రాన్ తొలి కేసు నమోదైంది. టియాంజిన్ నగరంలో ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో ఈ వేరియంట్ గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటికే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3GDNGOx
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour