Wednesday, 3 November 2021

Diwali 2021: వెలుగుల పండుగ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ, ఏపీ సీఎం జగన్ లతో పాటు చంద్రబాబు

దేశ వ్యాప్తంగా ప్రజలందరూ అత్యంత ఘనంగా జరుపుకునే దీపావళి పండుగ వేడుకలు ప్రారంభమయ్యాయి. దీపావళి అంటేనే వెలుగుల పండుగ. అమావాస్య చీకట్లను చీల్చుతూ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని రోజు జరుపుకునే పండుగ. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. అటువంటి దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటున్న శుభ సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ZQnQqs
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour