Wednesday, 3 November 2021

బంగారం బిస్కెట్లు తక్కువ ధరకే అని నమ్మించి ఫేస్‌బుక్ వేదికగా మోసం: ప్రెస్ రివ్యూ

ఫేస్‌బుక్‌ వేదికగా ఆన్‌లైన్‌ మోసాలే కాదు, ఆఫ్‌లైన్‌ మోసాలు కూడా చేయొచ్చని ఈ ముఠా కొత్త అర్థం చెప్పింది. తక్కువ ధరకే కిలో బంగారం ఇస్తామని ఆశపెట్టి రూ. 38.5 లక్షలు దోచుకుందని ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రచురించింది. బుధవారం హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ అంజనీకుమార్‌,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bGsHgQ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour