Wednesday, 3 November 2021

బీజేపీ పరాజయం.. రైతు ఉద్యమ విజయమే: బీకేయూ నేత రాకేష్ టికాయత్

న్యూఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో తాజాగా జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీకి ప్రతికూల పలితాలు వచ్చిన నేపథ్యంలో భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేష్ టికాయత్ స్పందించారు. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ పరాజయం కావడం రైతుల ఉద్యమ విజయమేనని వ్యాఖ్యానించారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా రాష్ట్రంలో రైతులు పెద్ద ఎత్తున

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mFxwgw
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour