Wednesday, 3 November 2021

మరో ముప్పు రావొచ్చు: 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలంటూ ప్రధాని మోడీ హెచ్చరిక

న్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మరోసారి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాలను హెచ్చరించారు. అంతేగకా, వ్యాక్సినేషన్ ప్రాధాన్యతను వివరించారు. వ్యాక్సినేషన్‌ కవరేజీ తక్కువగా ఉన్న 40 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలో వ్యాక్సినేషన్ వేగం తగ్గడం మంచిది కాదని హెచ్చరించారు. కరోనా వ్యాక్సినేషన్‎ను విజయవంతంగా కొనసాగిస్తున్న

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3EGUaLF
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour