Monday, 8 November 2021

ఎస్ఈసీ నీలం సాహ్నీకి చంద్రబాబు ఫోన్‌కాల్: ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలంటూ డిమాండ్

అమరావతి: రాష్ట్రంలో మినీ ఎన్నికల యుద్ధం నడుస్తోంది. వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌ సహా 12 మున్సిపాలిటీలకు ఎన్నికలను నిర్వహించనుంది ఎస్ఈసీ. మొత్తంగా 533 వార్డులు, 85 ఎంపీటీసీలు, 11 జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించడానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎన్నికలను ఎదుర్కొంటోన్న మున్సిపాలిటీల్లో- తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3o9Nmj2
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour