మధ్యప్రదేశ్లో గల ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. భోపాల్ కమల నెహ్రూ దవాఖానలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అక్కడ గల చిన్నారుల వార్డులో మంటలు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఆ వార్డులో చాలా మంది చిన్నారులు ఉన్నారని తెలుస్తోంది. మంటల్లో చిక్కుకున్నారని విశ్వసనీయ సమాచారం. ఘటనాస్థలానికి ఫైరింజన్లు చేరుకొని.. మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. మంటలు రావడానికి గల
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3D1DPAP
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment