Monday, 8 November 2021

ఆస్పత్రిలో మంటలు.. చిన్నారుల వార్డులో హాహాకారాలు.. కొనసాగుతోన్న సహాయక చర్యలు

మధ్యప్రదేశ్‌లో గల ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. భోపాల్ కమల నెహ్రూ దవాఖానలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అక్కడ గల చిన్నారుల వార్డులో మంటలు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఆ వార్డులో చాలా మంది చిన్నారులు ఉన్నారని తెలుస్తోంది. మంటల్లో చిక్కుకున్నారని విశ్వసనీయ సమాచారం. ఘటనాస్థలానికి ఫైరింజన్లు చేరుకొని.. మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. మంటలు రావడానికి గల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3D1DPAP
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour