Tuesday, 9 November 2021

బీజేపీ తోకపార్టీగా టీడీపీ: దమ్మున్న మగాడు జగన్: పీకే పవన్ కల్యాణ్: కొడాలి నాని మార్క్ ఫైర్

అమరావతి: ఇంధన ధరలపై రాష్ట్ర ప్రభుత్వం విలువ ఆధారిత పన్నును తగ్గించకపోవడం పట్ల రాజకీయ రచ్చ సాగుతోంది. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. ఆందోళనకు దిగాయి. ఇవ్వాళ తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చింది. ఈ మధ్యాహ్నం 12 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల వద్ద ధర్నా కార్యక్రమాలను నిర్వహించనుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qj4hCm
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour