Tuesday, 9 November 2021

ఆప్ఘన్ భవిష్యత్తు తేల్చనున్న భారత్-రేపు భద్రతా సలహాదారుల భేటీ- పాక్, చైనా గైర్హాజరు

ఆప్ఘనిస్తాన్ భవిష్యత్తును నిర్ణయించేందుకు భారత్ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. భారత ఉపఖండంలో వ్యూహాత్మక భూభాగమైన ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల పాలన మొదలైన నేపథ్యంలో ఆ దేశం ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లకుండా చూసేందుకు సర్వశక్తులొడ్డుతోంది. ఇందులో భాగంగా పాకిస్తాన్, చైనా ల ప్రభావం నుంచి దాన్ని బయటపడేసేందుకు వీలుగా రేపు ఈ ప్రాంతంలోని ఆప్ఘన్ పొరుగు దేశాలతో పాటు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qj4jds
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour