Thursday, 11 November 2021

ఆప్ఘన్ లో పాక్ కుట్రలు-భారత్ ను దూరంచేసేందుకే తాలిబన్లతో స్నేహం-షాకింగ్ రిపోర్ట్

ఆప్గనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం స్ధానంలో ఏర్పడిన తాలిబన్ల సర్కార్ కు పాకిస్తాన్ బహిరంగంగానే మద్దతునిస్తోంది. వారి కోసం ఐక్యరాజ్యసమితిలో సైతం పోరాడుతోంది. వారికి అంతర్జాతీయ గుర్తింపు ఇప్పించేందుకు తహతహలాడుతోంది. ఇదంతా బయటికి కనిపించే విషయమైతే.. ఇప్పుడు అంతకుమించిన డేంజర్ గేమ్ పాకిస్తాన్ ఇప్పుడు ఆప్ఘనిస్తాన్ లో ఆడుతున్నట్లు అంతర్జాతీయ పరిశోధన నివేదికలు చెప్తున్నాయి. తాజాగా విడుదలైన యూఎస్ కంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ నివేదికే ఇందుకు సాక్ష్యంగా నిలిచింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3n8IqeV
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour