Thursday, 11 November 2021

రైతుల మహా పాదయాత్ర పేరుతో టీడీపీ రాజకీయ యాత్ర: ఎదురు దాడి మొదలెట్టిన వైసీపీ నేతలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలని ఉద్యమం చేస్తున్న రైతులు న్యాయస్థానం టు దేవస్థానం అంటూ మహా పాదయాత్ర సాగిస్తున్న విషయం తెలిసిందే. గత 11 రోజులుగా పాదయాత్ర సాగిస్తున్న రైతులు మొత్తంగా 45 రోజుల పాటు ఈ పాదయాత్రను నిర్వహించాల్సి ఉంది. అయితే గురువారం రోజు ప్రకాశం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న రైతులపై చదలవాడలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3onbdfh
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour