Wednesday, 17 November 2021

మానవత్వం చాటుకున్న మంత్రి కేటీఆర్ - ప్రాణాపాయంలో ఉన్నవారిని తన వాహనంలో: నెటిజెన్ల ప్రశంసలు..!!

ఆపదలో ఉన్న వారు సమాచారం ఇవ్వగానే స్పందించే మంత్రి కేటీఆర్..మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఏ సమయంలో తన సోషల్ మీడియా వేదిక ద్వారా సమస్యలు తెలుసుకుంటూ ఆపదలో ఉన్న వారికి కేటీఆర్ కావాల్సిన సాయం అందిస్తున్నారు. అందునా ప్రధానంగా వైద్య సేవలు కావాల్సిన వారి విషయంలో మాత్రం తక్షణం స్పందిస్తున్నారు. ఇక, ఇప్పుడు తాజా జరిగిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3HB2oYe
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour