Wednesday, 17 November 2021

అప్పటి దాకా హైకోర్టు ఎక్కడికీ పోదు -ప్రాంతాల మధ్య విభేదాలు తెచ్చే ప్రమాదం : హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు..!!

హైకోర్టు ఏర్పాటు విషయంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని వ్యాజ్యాలపై విచారణ సమయంలో ప్రధాన న్యాయమూర్తి పలు ప్రశ్నలు సంధిస్తూనే.. అనేక సందేహాలు వ్యక్తం చేసారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3FoNhz0
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour