Sunday, 7 November 2021

బీజేపీ బాటలోనే కాంగ్రెస్-పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గింపు-అయినా కనికరించని జగన్, కేసీఆర్

దేశవ్యాప్తంగా దీపావళి కానుక పేరుతో పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటన చేసింది. అదే కోవలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్ తగ్గించుకుంటే ఆ మేరకు వినియోగదారులకు ఊరట లభిస్తుందని పేర్కొంది. కానీ కేంద్రం సూచనను బీజేపీ పాలిత రాష్ట్రాలు మాత్రమే పాటించాయి. మిగతా పార్టీలు అధికారంలో ఉన్న రాష్టాలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ESflun
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour