తిరుపతి: శ్రీనివాసుడు కొలువైన తిరుమల.. స్వర్గాన్ని తలపిస్తోంది. జలసవ్వడితో సప్తగిరులు ప్రతిధ్వనిస్తున్నాయి. శ్రీమన్నారాయణుడి నామస్మరణకు అవి తోడయ్యాయి. శేషాచలం అడవులు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. మంచుతెరలను కప్పుకొన్న తిరుమల శిఖరాలు సాక్షాత్ స్వర్గాన్ని తలపిస్తోన్నాయి. భారీ వర్షాల వల్ల కపిలతీర్థం, మాల్వాడిగుండం జలపాతాలు ఉరకలు వేస్తోన్నాయి. శ్రీవారి భక్తుల నీటి అవసరాలను తీర్చడానికి ఉద్దేశించిన నీటి ప్రాజెక్టులు గరిష్ఠస్థాయి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/303dGTr
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment