న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తోన్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు వ్యతిరేకంగా దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటీషన్ దాఖలైంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై ఆమె చేస్తోన్న పోస్టులు, కామెంట్లు.. దేశంలో అశాంతియుత వాతావరణం నెలకొనడానికి కారణమౌతోందంటూ పిటీషనర్లు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అత్యంత సున్నితమైన, సమస్యాత్మకమైన అంశాలపై కంగనా చేస్తోన్న వ్యాఖ్యలను నియంత్రించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3G6VeJD
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment