Tuesday, 30 November 2021

అంతు చిక్కని కేసీఆర్ వ్యూహాలు- రేవంత్ శిబిరంలో డైలమా : ఢిల్లీలో కాంగ్రెస్ తో కలిసిన టీఆర్ఎస్..!!

ఒకే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గ ఫలితం తెలంగాణలో రాజకీయ సమీకరణాలను మార్చేస్తున్నాయి. వ్యూహాల్లో దిట్ట అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయంగా కొత్త అడుగులు వేస్తున్నారు. హుజూరాబాద్ ఫలితం తరువాత బీజేపీ టార్గెట్ గా ముఖ్యమంత్రి కమలనాధులను ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దల పైన గురి పెట్టారు. అందులో భాగంగా కేంద్రం తీరుకు వ్యతిరేకంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rnZLDf
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour