Sunday, 28 November 2021

వరి ధాన్యం కొనుగోళ్లు - ఓమిక్రాన్ చర్యలు : ఆర్టీసీ-విద్యుత్ ఛార్జీలు..నేడే తెలంగాణ కేబినెట్..!!

పలు కీలక అంశాల పైన నిర్ణయాలే అజెండాగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతిభవన్‌లో రాష్ట్ర కేబినెట్‌ భేటీ జరగనుంది. ధాన్యం కొనుగోళ్లు, యాసంగి పంటల సాగుతో పాటుగా... ప్రస్తుతం ప్రపంచ దేశాలకు సవాల్ గా మారుతున్న ఓమిక్రాన్ వైరస్ అంశం పైన కేబినెట్ లో చర్చించి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lhVFsy
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour