Sunday, 28 November 2021

7.5 తీవ్రతతో పెను భూకంపం: 16వ శతాబ్దం నాటి చారిత్రాత్మక చర్చి నేలమట్టం

లిమా: లాటన్ అమెరికన్ దేశం పెరూలో పెను భూకంపం సంభవించింది. దీని తీవ్రతకు తీర ప్రాంతాల్లో భయాందోళనలకు వ్యక్తం అయ్యాయి. సునామీ సంభవించే అనుమానాలు తలెత్తాయి. అలాంటి ప్రమాదం ఏదీ లేకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. భూకంపం ధాటికి పలు భవనాలు బీటలు వారాయి. రహదారుల్లో చీలికలు ఏర్పడ్డాయి. పలుచోట్ల భూమిలోకి కుంగిపోయాయి. ఇప్పటిదాకా ప్రాణనష్టం సంభవించినట్లు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3D6n86u
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour