Saturday, 13 November 2021

ప్రత్యేక హోదా - మూడు రాజధానులు : అమిత్ షా ముందు జగన్ డిమాండ్ : అజెండా ఇదే..!!

సుదీర్ఘ కాలం తరువాత తిరుపతి కేంద్రంగా 29వ సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం జరగనుంది. ఈ మధ్నాహ్నం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు పొరుగు రాష్ట్రాల వద్ద అపరిష్కృతంగా ఉన్న అంశాలను త్వరగా పరిష్కరించాల్సిందిగా సమావేశంలో కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సమావేశంలో ఆరుకు పైగా అంశాలను ప్రస్తావించేందుకు అజెండా రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3c7gqlG
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour