Saturday, 13 November 2021

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అమిత్ షా, జగన్: రేపు 29వ దక్షిణాది రాష్ట్రాల సీఎంలతో భేటీ

తిరుపతి: కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం రాత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన వెంట ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. రంగనాయకుల మండపంలో కేంద్రమంత్రి అమిత్‌ షా, సీఎం జగన్‌కు పండితులు వేద ఆశీర్వచనం అందించారు. శేష వస్త్రాలతో టీటీడీ అధికారులు వారిని సత్కరించారు. స్వామివారి చిత్రపటంతో పాటు టీటీడీ డైరీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3wL8Mak
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour