Tuesday, 30 November 2021

భారీవర్షాలు, వరదల ఎఫెక్ట్: చిత్తూరు,నెల్లూరు జిల్లాల్లో చేనేత కార్మికులు విలవిల; పనుల్లేక అవస్థలు!!

రాయలసీమ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని వందలాది మంది చేనేత కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారీ వర్షాల దెబ్బకు నేతన్నల పరిస్థితి దయనీయంగా తయారైంది. వరదల దెబ్బకి పనులు లేక నేతన్నలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గత 20 రోజులుగా తమకు తాజా ఆర్డర్లు రావడం లేదని చేనేత కార్మికులు వాపోతున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pfWqn9
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour