Tuesday, 30 November 2021

హంతక ప్రభుత్వం.!రాబందుల ప్రభుత్వం.!దేశం నుంచి బీజేపిని తరిమికొట్టాలి.!నిప్పులు చెరిగిన కేసీఆర్.!

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కేంద్ర బీజేపి ప్రభుత్వంపై మరోసారి విరుచుకు పడ్డారు. ధాన్యం కొనుగోలు విషయంలో మాట మార్చిందని, స్థానిక బీజేపి నేతలు రైతాంగానికి అవాస్తవాలు చెప్తూ గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు అంశంలో తెలంగాణ ప్రభుత్వం మెడ మీద కత్తిపెట్టి రాయించుకున్నారని, ఇది కేంద్రప్రభుత్వ దుర్మార్గపు చర్య కాదా అని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3o7IyMu
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour