Sunday, 7 November 2021

పొంచివున్న తుఫాన్ గండం: నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు కుండపోత: నార్త్ తమిళనాడు సహా

విశాఖపట్నం: రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే భారీ వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా దాకా వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువులు జలకళను సంతరించుకున్నాయి. వరదనీటితో తొణికిసలాడుతున్నాయి. ఇప్పుడు మళ్లీ భారీ వర్షాలు రాష్ట్రాన్ని ముంచెత్తనున్నాయి. ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కుండపోతగా వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని కొద్దిసేపటి కిందటే వెల్లడించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2YoF2mF
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour