Sunday, 7 November 2021

ఆర్టీసీ ఛార్జీలు పెంపు - కిలోమీటర్‌కు 25 పైసలు : ఏ సర్వీసుకు ఎంత - సీఎం ఆమోదంతో..!!

కొద్ది రోజులుగా అంచనా వేస్తున్న విధంగానే తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెంపు ఖాయమైంది. ఛార్జీల పెంపు అంశం పైన ఇప్పటికే టీఎస్ఆర్టీసీ అధికారులు నాలుగు రకాలుగా ప్రతిపాదనలు సిద్దం చేసారు. వీటి పైన రవాణా శాఖ మంత్రి కార్యాలయంలో ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుపై సమావేశం నిర్వహించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3D0eQhu
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour